ఆంధ్రప్రదేశ్ హిస్టరీ బిట్స్

🎀1.ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు?డచ్చి వారు

🎀2.రాజధానిని అవరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చనది?నిజాం అలీఖాన్ 1770

🎀3.ఏ నిజాం కాలంలో వహబి ఉద్యమం బయలుదేరింది?నసీరుద్దౌలా, 1839

🎀4.హైదరాబాదులో హుస్సేన్ సాగర్ పంపించినది? ఇబ్రహీం కుతుబ్షా 1555

🎀5. హైదరాబాద్ రాజ్యంలో స్థాపించబడిన సంవత్సరం ? 1724

🎀6.దక్షిణ భారత విద్యాసాగర్ ఎవరు?కందుకూరి వీరేశలింగం

🎀7.జపాన్ చరిత్ర రాసిన వారు? సోమనాథ రావు

🎀8.బొబ్బిలి యుద్ధం జరిగిన సంవత్సరం? 1757.

🎀9.1611 లో ఆంధ్ర తీరంలోని మచిలీపట్నం చేరిన ఆంగ్లేయుల నౌకా?గ్లోబు

🎀10.ఆంధ్ర లో విద్య ద్వారా క్రైస్తవ మత వ్యాప్తికి పూనుకున్న వ్యక్తి ?నోబిల్

🎀11.భాగ్యనగర్ పత్రిక ఏ సంవత్సరంలో ఆది హిందూ పత్రిక గా రూపాంతరం చెందింది? 1937.

🎀12.ఆంధ్ర ఉద్యమం అనే గ్రంథాన్ని రాసింది? కొండా వెంకటప్పయ్య

🎀13.గణపతిదేవుని పరిపాలన కాలం? క్రీస్తు శకం 1199- 1262, .

Post a Comment

0 Comments